ETV Bharat / state

'రాజధాని రైతులను మోసగించిన చరిత్ర తెదేపాది' - అమరావతిపై తెదేపా అఖిలపక్ష భేటీ వార్తలు

అమరావతిపై తెదేపా తలపెట్టిన అఖిలపక్ష భేటీపై వైకాపా మండిపడింది. రాజధాని పేరుతో వేల ఎకరాల్లో అక్రమాలు చేశారని ఆరోపించింది.

ycp-mla-meruga-nagarjuna-fire-on-tdp-over-all-party-meeting
ycp-mla-meruga-nagarjuna-fire-on-tdp-over-all-party-meeting
author img

By

Published : Dec 4, 2019, 9:00 PM IST

'రాజధాని రైతులను మోసగించిన చరిత్ర తెదేపాది'
అమరావతిపై తెదేపా ఎందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుందో... స్పష్టం చేయాలని వైకాపా ప్రశ్నించింది. రాజధానిలో రైతులను, కూలీలను మోసం చేశారని... వాటిపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని వైకాపా ఎమ్మెల్యే మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో వేల ఎకరాల్లో అక్రమాలు చేశారని ఆరోపించారు.

'రాజధాని రైతులను మోసగించిన చరిత్ర తెదేపాది'
అమరావతిపై తెదేపా ఎందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుందో... స్పష్టం చేయాలని వైకాపా ప్రశ్నించింది. రాజధానిలో రైతులను, కూలీలను మోసం చేశారని... వాటిపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని వైకాపా ఎమ్మెల్యే మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో వేల ఎకరాల్లో అక్రమాలు చేశారని ఆరోపించారు.
sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.