ETV Bharat / state

గుంటూరులో భాజపా భారీ బహిరంగ సభ:కన్నా లక్ష్మినారాయణ - latest news on kanna speech

గుంటూరులో భారీ బహిరంగ సభను నిర్వహించి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మినారాయణ ప్రకటించారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా
author img

By

Published : Sep 15, 2019, 10:27 PM IST

భాజపాలో చేరితే వేధింపులకు పాల్పడతారా?: కన్నా

గుంటూరులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు, భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నాలక్ష్మినారాయణ వెల్లడించారు. శాంతిభద్రతలు, ఇసుక పాలసీ, దేవాలయభూముల అన్యాక్రాంతం వంటి అంశాలను నిరసిస్తూ సభ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. గురజాల ఆర్డీవో కార్యాలయ సమీపంలోని మైదానంలో ఈ సభ జరుగుతుందని చెప్పారు. ఈ సభకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇంచార్జ్ సునిల్ దేవ్ ధర్ హాజరవుతారని కన్నా తెలిపారు. భాజపాలో చేరుతున్న వారిపై,వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు. .

ఇదీ చూడండి: 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి బొత్స

భాజపాలో చేరితే వేధింపులకు పాల్పడతారా?: కన్నా

గుంటూరులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు, భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నాలక్ష్మినారాయణ వెల్లడించారు. శాంతిభద్రతలు, ఇసుక పాలసీ, దేవాలయభూముల అన్యాక్రాంతం వంటి అంశాలను నిరసిస్తూ సభ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. గురజాల ఆర్డీవో కార్యాలయ సమీపంలోని మైదానంలో ఈ సభ జరుగుతుందని చెప్పారు. ఈ సభకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇంచార్జ్ సునిల్ దేవ్ ధర్ హాజరవుతారని కన్నా తెలిపారు. భాజపాలో చేరుతున్న వారిపై,వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు. .

ఇదీ చూడండి: 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి బొత్స

Intro:लातूरचा नवा पॅटर्न : 30 हजार 'बाप्पा' एकाच ठिकाणी
लातूर : जिल्हा प्रशासनाच्या आवाहनाला साद घालत गणेश मंडळांनी गणेश मूर्तींच्या संकलनाला उत्स्फूर्त प्रतिसाद दिला आहे. शहरानजीकच्या गावात तब्बल 30 हजाराहून अधिक गणेश मूर्तींचे संकलन करण्यात आले असून लवकरच या मुर्त्या मूर्तिकाराला दिल्या जाणार असल्याचे जिल्हाधिकारी यांनी म्हटले आहे.


Body:पाणीटंचाईची गंभीर समस्या निर्माण झाल्याने गणेश मूर्तींचे विसर्जन करावे कुठे असा सवाल उपस्थित झाला होता. जिल्हा प्रशासनान आणि शहरातील गणेश मंडळांनी एकत्र येत यंदा मूर्तींचे विसर्जन नाहीतर मूर्तीदान करण्याचा निर्णय घेतला होता. यामध्ये शहरातील एकाही मंडळाने दुमत व्यक्त केले नाही. उलट हाच उपक्रम स्तुत्य असून यातून पर्यावरणाचे संवर्धन होणार असल्याचे मत लातूरकरांनी व्यक्त केले. आणि संकल्पित असलेला हा उपक्रम प्रत्यक्षात उतरला आहे. शहराजवळच्या कोळपा गाव शिवारात तब्बल 30 हजार गणेश मूर्तींचे संकलन करण्यात आले आहे. या ठिकाणीच निवाऱ्याची सोय करण्यात येणार असल्याचे मनपा अधिकऱ्यांनी सांगितले आहे. शहरासह लगतच्या ग्रामीण भागातील गणेश मंडळांनीही मूर्ती संकलन करण्यावरच भर दिला. जिल्हाधिकारी जी श्रीकांत यांच्या या संकल्पनेचे सर्वत्र कौतुक होत असून हा नवा लातूर पॅटर्न झाला असल्याच्या भावना व्यक्त केला जात आहे.


Conclusion:गणेश मूर्ती संकलन केलेल्या मंडळाची नोंद जिल्हा प्रशासनाने केली असून या मंडळांना प्रमाणपत्रही देण्यात येणार असल्याचे सांगण्यात आले आहे. पाणी संकट आले तरी या उपक्रमांतून एक नवा मार्ग येथील गणेश मंडळ आणि जिल्हा प्रशासन अवलंबला आहे.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.