లింగంగుంట్ల కాలనీలో యువతి అనుమానాస్పద మృతి - నరసరావుపేటలో యువతి మృతి వార్తలు
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం లింగంగుంట్ల కాలనీలో ఓ యువతి మృతి చెందింది. నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి హత్య చేశారని మృతురాలి సోదరుడు ఆరోపిస్తున్నాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు...అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.