ETV Bharat / state

'పరిసరాల పరిశుభ్ర ఎంతో ముఖ్యం'

author img

By

Published : Jun 2, 2020, 11:18 AM IST

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం సిరంగిపాలెంలో మనం- మన పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి... పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు.

We are- our hygiene (manam- ma parisubhratha) programme at sirangipalem  in guntur district
We are- our hygiene (manam- ma parisubhratha) programme at sirangipalem in guntur district

పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగీపురం మండలం సిరంగిపాలెంలో ప్రభుత్వం... మనం-మన పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించింది. ముందుగా ప్రతిజ్ఞ చేసి... పరిసరాలు పరిశుభ్రత గురించి ఎమ్మెల్యే వివరించారు. రైతు భరోసా కేంద్రంలో నమోదు చేసుకున్న రైతులకు విత్తనాలు అందించారు.

పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగీపురం మండలం సిరంగిపాలెంలో ప్రభుత్వం... మనం-మన పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించింది. ముందుగా ప్రతిజ్ఞ చేసి... పరిసరాలు పరిశుభ్రత గురించి ఎమ్మెల్యే వివరించారు. రైతు భరోసా కేంద్రంలో నమోదు చేసుకున్న రైతులకు విత్తనాలు అందించారు.

ఇదీ చదవండి: కొత్త కేసులు లేనందున రెడ్​జోన్ ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.