ETV Bharat / state

తమిళనాడులో పవన్ కల్యాణ్ పర్యటన - కుమారస్వామికి ప్రత్యేక పూజలు - PAWAN VISIT SWAMIMALAI TEMPLE

ఆలయాల సందర్శనలో భాగంగా తమిళనాడులో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ - స్వామిమలై క్షేత్రానికి చేరుకోగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు, వేద పండితులు

Pawan_visit_Swamimalai_temple
Pawan_visit_Swamimalai_temple (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2025, 4:20 PM IST

Updated : Feb 13, 2025, 6:11 PM IST

Pawan Kalyan visit Swamimalai temple in Tamil Nadu: ఆలయాల సందర్శనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఉదయం ఆయన కుంభకోణం సమీపంలోని స్వామిమలై క్షేత్రానికి చేరుకోగా ఆలయ అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. అక్కడ కుమారస్వామిని దర్శించుకుని పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వేద ఆశీర్వచనం పొందారు. పవన్ పర్యటనలో ఆయన కుమారుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు. స్వామిమలైలో స్థానిక బీజేపీ నేతలు పవన్‌ను కలిశారు.

కేరళలో అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించిన పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan visit Swamimalai temple in Tamil Nadu: ఆలయాల సందర్శనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఉదయం ఆయన కుంభకోణం సమీపంలోని స్వామిమలై క్షేత్రానికి చేరుకోగా ఆలయ అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. అక్కడ కుమారస్వామిని దర్శించుకుని పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వేద ఆశీర్వచనం పొందారు. పవన్ పర్యటనలో ఆయన కుమారుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు. స్వామిమలైలో స్థానిక బీజేపీ నేతలు పవన్‌ను కలిశారు.

కేరళలో అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించిన పవన్‌ కల్యాణ్‌

ముందే వద్దు - కేటాయించిన సమయానికే క్యూలైన్లలోకి - భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

Last Updated : Feb 13, 2025, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.