ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ - మంగళగిరిలో కూరగాయలు పంపిణీ

గుంటూరు జిల్లా మంగళగిరిలో పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ చేశారు. శివాలయం బోర్డు ఛైర్మన్ మునగపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వీటిని అందజేశారు.

vegetables distributed to sanitation workers at mangalagiri guntur district
మంగళగిరిలో పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ
author img

By

Published : Apr 23, 2020, 8:29 PM IST

కరోనా నేపథ్యంలో విలువైన సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గుంటూరు జిల్లా మంగళగిరిలో శివాలయం బోర్డ్ ఛైర్మన్ మునగపాటి వెంకటేశ్వరరావు కూరగాయలు పంపిణీ చేశారు. 5, 6 వార్డుల్లోని సుమారు 2 వేల మందికి వీటిని అందజేశారు. ఈ కష్టకాలంలో వారు నిస్వార్థంగా సేవలందిస్తున్నారన్నారు.

ఇవీ చదవండి:

కరోనా నేపథ్యంలో విలువైన సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గుంటూరు జిల్లా మంగళగిరిలో శివాలయం బోర్డ్ ఛైర్మన్ మునగపాటి వెంకటేశ్వరరావు కూరగాయలు పంపిణీ చేశారు. 5, 6 వార్డుల్లోని సుమారు 2 వేల మందికి వీటిని అందజేశారు. ఈ కష్టకాలంలో వారు నిస్వార్థంగా సేవలందిస్తున్నారన్నారు.

ఇవీ చదవండి:

భౌతిక దూరమే శ్రీరామరక్ష.. ప్రవాసాంధ్రుల మనోగతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.