ETV Bharat / state

వైకాపా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోంది: నక్కా ఆనంద్ బాబు

author img

By

Published : Feb 6, 2021, 7:42 PM IST

అధికార వైకాపా రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్​బాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా కొల్లూరు క్లబ్​లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

nakka anand babu fire on ycp
వైకాపా రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోంది

తెదేపా శ్రేణులు ధైర్యంగా ఉండి పార్టీ బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించుకోవాలని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్​బాబు సూచించారు. పార్టీ శ్రేణులను బలహీనపర్చాలనే దురుద్దేశంతో అధికార వైకాపా రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని అనంద్​బాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా కొల్లూరు క్లబ్​లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు

వైకాపా అధికారంలోకి వచ్చాక ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని.. గ్రామాల్లో అభివృద్ధి అంతా తెదేపా హయాంలో జరిగిందేనన్నారు. ఈ సందర్భంగా పలువురు వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరగా.. వారందరినీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పంచాయతీ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.

తెదేపా శ్రేణులు ధైర్యంగా ఉండి పార్టీ బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించుకోవాలని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్​బాబు సూచించారు. పార్టీ శ్రేణులను బలహీనపర్చాలనే దురుద్దేశంతో అధికార వైకాపా రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని అనంద్​బాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా కొల్లూరు క్లబ్​లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు

వైకాపా అధికారంలోకి వచ్చాక ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని.. గ్రామాల్లో అభివృద్ధి అంతా తెదేపా హయాంలో జరిగిందేనన్నారు. ఈ సందర్భంగా పలువురు వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరగా.. వారందరినీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పంచాయతీ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.

ఇదీ చదవండి:

'ఎన్నికల అధికారులపై చర్యలకు ఎస్ఈసీ అనుమతి తప్పనిసరి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.