ETV Bharat / state

తెలంగాణ మద్యం స్వాధీనం... ముగ్గురు అరెస్ట్​

author img

By

Published : Jan 10, 2021, 8:19 AM IST

గుంటూరు జిల్లాలో ఎక్సైజ్​ అధికారులు దాడులు నిర్వహించారు. తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్​ చేశారు.

telangana wine
తెలంగాణ మద్యం స్వాధీనం ... ముగ్గురు అరెస్ట్​

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలో ఎక్సైజ్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. మండలంలోని కాకాని గ్రామంలో వీరంశేట్టి సింగరకొండ, పులుసు నరసింహారావును అరెస్ట్ చేశారు. వారి నుంచి 577 తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

మరో చోట జరిపిన సోదాల్లో అబ్బు హరికృష్ణ అనే వ్యక్తి నుంచి 11 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా.. 588 సీసాల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలో ఎక్సైజ్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. మండలంలోని కాకాని గ్రామంలో వీరంశేట్టి సింగరకొండ, పులుసు నరసింహారావును అరెస్ట్ చేశారు. వారి నుంచి 577 తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

మరో చోట జరిపిన సోదాల్లో అబ్బు హరికృష్ణ అనే వ్యక్తి నుంచి 11 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా.. 588 సీసాల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:

మనస్తాపంతో సీఏ విద్యార్థి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.