ETV Bharat / state

సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ తెదేపా శ్రేణుల నిరసన

author img

By

Published : Dec 18, 2019, 12:35 PM IST

ఏపీ రాజధానిని అమరావతిలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ తెదేపా శ్రేణులు గుంటూరు జిల్లాలో ఆందోళన చేశారు. గుంటూరు లాడ్జ్ సెంటర్​లో నిరసన చేస్తున్న తెదేపా నేతలతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

tdp leaders protest at guntur district
గుంటూరులో తెదేపా శ్రేణుల నిరసన

గుంటూరు జిల్లా లాడ్జ్ సెంటర్​లో తెదేపా నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీ రాజధానిని అమరావతిలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని మార్చుకోకుంటే... ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ తెదేపా నేతల నిరసన

ఇదీ చదవండి: 'ప్రభుత్వ ప్రాజెక్టులకు మొబిలైజేషన్ అడ్వాన్సులు'

గుంటూరు జిల్లా లాడ్జ్ సెంటర్​లో తెదేపా నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీ రాజధానిని అమరావతిలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని మార్చుకోకుంటే... ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ తెదేపా నేతల నిరసన

ఇదీ చదవండి: 'ప్రభుత్వ ప్రాజెక్టులకు మొబిలైజేషన్ అడ్వాన్సులు'

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.... ఏపీ రాజధానిని అమరావతిలొనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళన బాట పట్టారు. రాజధాని అంశంపై అసెంబ్లీ సాక్షిగా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు లాడ్జ్ సెంటర్ లో నిరసన చేస్తున్న టీడీపీ నేతలతో మా ప్రతినిధి ఈశ్వర్ ఫేస్ టూ ఫేస్.


Body:విజువల్స్....


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.