ETV Bharat / state

నేటి నుంచి మంగళగిరిలో కఠిన ఆంక్షలు

గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా విజృంభిస్తోంది. నేటి నుంచి కఠిన ఆంక్షలు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే దుకాణాలు తెరచి ఉంటాయని స్పష్టం చేశారు.

author img

By

Published : Apr 19, 2021, 8:38 AM IST

Strict restrictions in Mangalagiri from today
మంగళగిరిలో నేటి నుంచి కఠిన ఆంక్షలు

గుంటూరు జిల్లా మంగళగిరిలో నేటి నుంచి కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కేసుల వ్యాప్తి దృష్ట్యా 15 రోజులు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. నేటి నుంచి సినిమా హాళ్లు, ప్రార్థనా మందిరాలు మూసివేస్తామని ప్రకటించారు.

ఉదయం 6 గంటల నుంచి 11 వరకే దుకాణాలు తెరచి ఉంటాయని చెప్పారు. కొవిడ్​కి సంబంధించి మంగళగిరి పరిధిలోని ప్రతి ఇంటి నుంచి సమాచారం సేకరించాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో నేటి నుంచి కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కేసుల వ్యాప్తి దృష్ట్యా 15 రోజులు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. నేటి నుంచి సినిమా హాళ్లు, ప్రార్థనా మందిరాలు మూసివేస్తామని ప్రకటించారు.

ఉదయం 6 గంటల నుంచి 11 వరకే దుకాణాలు తెరచి ఉంటాయని చెప్పారు. కొవిడ్​కి సంబంధించి మంగళగిరి పరిధిలోని ప్రతి ఇంటి నుంచి సమాచారం సేకరించాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ఆసుపత్రుల్లో... అన్ని వార్డులూ కొవిడ్‌ చికిత్సలకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.