నిత్యం వాహనాలు, ప్రయాణికులతో రద్దీగా ఉండే శంకర్ విలాస్ వంతెనతో ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజు వాహనదారుల ప్రయాణాలు ఎక్కువకావడంతో.. చాలా సేపు ట్రాఫిక్ స్తంభించిపోతోంది. బ్రిడ్డి వెడల్పు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి. జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.1,926 కోట్లు మంజూరు