ప్రభుత్వ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా మైలవరంలో పోలీసులు నిత్యావసర వస్తువుల విక్రయించే దుకాణాలు మినహా అన్ని దుకాణాలను మూసి వేయించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు లాక్డౌన్కి సహకరించి కరోనా వ్యాధిని తరిమికొట్టాలని మైక్ల ద్వారా ప్రచారం చేయించారు. వ్యాధి సోకిన వారికి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వైద్యాధికారులు తెలిపారు. పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ సిబ్బంది బ్లీచింగ్ చల్లించారు.
మైలవరంలో రెండో రోజు లాక్డౌన్ - కృష్ణా జిల్లా మైలవరంలో లాక్డౌన్
లాక్డౌన్ సందర్భంగా కృష్ణా జిల్లా మైలవరంలో రెండో రోజున పోలీసులు అన్ని దుకాణాలను మూసి వేయించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు లాక్డౌన్కి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మైలవరంలో రెండో రోజు లాక్డౌన్
మైలవరంలో రెండో రోజు లాక్డౌన్
ప్రభుత్వ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా మైలవరంలో పోలీసులు నిత్యావసర వస్తువుల విక్రయించే దుకాణాలు మినహా అన్ని దుకాణాలను మూసి వేయించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు లాక్డౌన్కి సహకరించి కరోనా వ్యాధిని తరిమికొట్టాలని మైక్ల ద్వారా ప్రచారం చేయించారు. వ్యాధి సోకిన వారికి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వైద్యాధికారులు తెలిపారు. పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ సిబ్బంది బ్లీచింగ్ చల్లించారు.
ఇదీ చదవండి: 'లాక్డౌన్.. ఎవరూ బయటకు రావొద్దు'
మైలవరంలో రెండో రోజు లాక్డౌన్