ETV Bharat / state

అమరేశ్వరాలయాన్ని దర్శించుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ

author img

By

Published : Mar 11, 2021, 5:40 PM IST

శివరాత్రి పర్వదినం సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ గుంటూరు జిల్లాలోని అమరేశ్వరాలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.

SEC Nimmagadda
ఎస్ఈసీ నిమ్మగడ్డ

మహా శివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. బాల చాముండిక సమేత అమరేశ్వరునికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఎస్ఈసీకి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అమరేశ్వరుని తీర్థ ప్రసాదాలు , ఆశీర్వచనాలను అర్చకులు అందజేశారు.

మహా శివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. బాల చాముండిక సమేత అమరేశ్వరునికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఎస్ఈసీకి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అమరేశ్వరుని తీర్థ ప్రసాదాలు , ఆశీర్వచనాలను అర్చకులు అందజేశారు.

ఇదీ చదవండి: పింగళి వెంకయ్య కుమార్తెను సన్మానించనున్న సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.