ETV Bharat / state

బంధువుల ఇంటికి వచ్చిన దర్శకుడు అనిల్​ రావిపూడి

author img

By

Published : Feb 1, 2020, 3:22 PM IST

సరిలేరు నీకెవ్వరూ దర్శకుడు అనిల్ రావిపూడి గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు వచ్చారు. బంధువుల ఇంటికి వచ్చిన ఆయన తన కెరీర్​లోనే ఇంత మంచి హిట్ సినిమా ఇచ్చిన హీరో మహేష్ బాబును ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. ఎఫ్​2తో రూ.80 కోట్లు షేర్​ రాగా ఈ చిత్రంతో రూ.130 కోట్లు రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.

sarileru nikevvaru movie director came to guntur dst chilakalori peta
సరిలేరు నీకెవ్వరూ సినిమా పై హర్షం వ్యక్తం చేస్తున్న దర్శకుడు అనీల్

సరిలేరు నీకెవ్వరు విజయంపై దర్శకుడి హర్షం

సరిలేరు నీకెవ్వరు విజయంపై దర్శకుడి హర్షం

ఇదీ చూడండి:

టాప్​ గేర్​లో పవన్​.. 30 రోజుల్లో మూడో సినిమా ప్రకటన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.