ETV Bharat / state

బైక్​ను ఢీకొట్టిన మినీ వ్యాను... ఒకరి మృతి

author img

By

Published : Jun 18, 2020, 8:03 PM IST

గుంటూరు జిల్లా బొప్పూడిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి మినీ వ్యాను ఢీకొట్టటంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గుంటూరుకు చెందిన షేక్​ షాజుద్దీన్​ బాబావలి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో వెనకనుంచి మినీ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బాబావలి మృతిచెందాడు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట గ్రామీణ ఎస్​ఐ భాస్కర్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: రోడు ప్రమాదంలో నవ దంపతులు సహా మరొకరి దుర్మరణం

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గుంటూరుకు చెందిన షేక్​ షాజుద్దీన్​ బాబావలి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో వెనకనుంచి మినీ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బాబావలి మృతిచెందాడు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట గ్రామీణ ఎస్​ఐ భాస్కర్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: రోడు ప్రమాదంలో నవ దంపతులు సహా మరొకరి దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.