ETV Bharat / state

Accident: కారు-ద్విచక్రవాహనం ఢీ..ఇద్దరు మృతి

author img

By

Published : Nov 11, 2021, 8:36 PM IST

గుంటూరు జిల్లా కొలనుకొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

కారు,ద్విచక్రవాహనం ఢీ..ఇద్దరు మృతి
కారు,ద్విచక్రవాహనం ఢీ..ఇద్దరు మృతి

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద ఘోర రోడ్డు (road accident) ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా..మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద ఘోర రోడ్డు (road accident) ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా..మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి

Police attack: చితకబాదిన పోలీసులు.. స్పృహ కోల్పోయిన బాధితుడు.. స్టేషన్​ ఎదుట ధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.