గుంటూరులో క్వారంటైన్ సెంటర్లో ఉన్నవారిని ఇళ్లకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. దిల్లీలో మర్కజ్కు వెళ్లిన వారితో పాటు... పాజిటివ్ వచ్చిన వారితో కలిసిన కారణంగా 16వందల మందికి పైగా క్వారంటైన్కు తరలించారు. నిర్ధరణ పరిక్షల్లో నెగిటివ్ వచ్చి.... 14 రోజులు క్వారంటైన్ పూర్తి చేసుకున్న 300మందికి పైగా ఇళ్లకు పంపించారు. ప్రమాదం నుంచి తాము బయటపడ్డామని అంతా ఆనందించారు. తమకు చికిత్స అందించిన వైద్యులు, ఇతర సిబ్బందితో పాటు జిల్లా అధికారులు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: