ETV Bharat / state

ఇసుక సమస్య పరిష్కరాం కోరుతూ కార్మికుల నిరసన ! - గుంటూరులో ఇసుక కోసం కార్మికుల నిరసన

గుంటూరజిల్లా యడ్లపాడులో భవననిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఇసుక సమస్య పరిష్కరించాలని కోరుతూ... మండల కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టి తహశీల్దార్​కు వినతిపత్రం అందజేశారు.

కార్మికుల నిరసన !
author img

By

Published : Oct 18, 2019, 8:09 PM IST

ఇసుక సమస్యను పరిష్కరించాలని కోరుతూ... గుంటూరు జిల్లా యడ్లపాడులో భవననిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో యడ్లపాడులో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందించారు. ఇసుక సమస్య వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు.

కార్మికుల నిరసన !

ఇసుక సమస్యను పరిష్కరించాలని కోరుతూ... గుంటూరు జిల్లా యడ్లపాడులో భవననిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో యడ్లపాడులో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందించారు. ఇసుక సమస్య వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు.

కార్మికుల నిరసన !

ఇదీచదవండి

ప్లాస్టిక్​కు ప్రత్యామ్నాయం చెప్పండి- రూ.3 లక్షలు కొట్టేయండి!

AP_SKLM_01_18_BJP_SOMU_VEERARAJU_PC_AVB_AP10172 FROM:- CH.ESWARA RAO, SRIKAKULAM. CAMERA MAN:- CHINNA REDDY, SRIKAKULAM. OCT 18 ------------------------------------------------------------------------------- యాంకర్:- గ్రామ సచివాలయం పబ్లిసిటీ కోసం వైకాపా ప్రభుత్వం వినియోగించిన గాంధీ బొమ్మపై భాజాపా నేత సోమువీర్రాజు అభ్యంతరం వ్యక్తం చేసారు. శ్రీకాకుళం జిల్లా భాజాపా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ సోమువీర్రాజు.. బస్సుపై అతికించిన పోష్టల్‌లో గాంధీ బొమ్మను వేశారన్నారు. వారం రోజుల్లో ఊడిపోయే పోష్టల్‌ల్లో గాంధీ బొమ్మలు ఎందుకు వేసారన్న ఆయన... సచివాలయాలల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మను వేసి.. గాంధీజీ బొమ్మను ఎందుకు వేయలేదని సోమువీర్రాజు ప్రశ్నించారు. ఈ అంశంపై భాజాపా ఖండిస్తుతుందన్న ఎమ్మెల్సీ.. సచివాలయాలపై వెంటనే గాంధీజీ చిత్రాలను వేయాలని భాజాపా డిమాండ్ చేస్తోందన్నారు. గ్రామసచివాలయాలకు జీవో విడుదల చేసి వైకాపా రంగులు ఏ విధంగా వేస్తారన్న ఆయన.. పంచాయతీ రాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ గోపాల్ కృష్ణ దివేదికి లేఖ రాసానన్నారు. భాజాపాలో చేరుతుంటే గ్రామాల్లో వైకాపా దాడులు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రికి తెలిసి జరుగుతోందా.. తెలియక జరుగుతుందా.. అన్న సోమువీర్రాజు.. అయినా భయపడేది లేదన్నారు. రివర్స్ టెండర్లు పేరుతో డబ్బులు పొదుపు చేసామని... వాలంటీర్లలను మీ కార్యకర్తలను వేసుకొని.. ప్రజల ధనాన్ని ఏ విధంగా పొదుపు చేస్తున్నట్లునని ప్రశ్నించారు. గ్రామసచివాలయాల వ్యవస్థ ఏమీ బాగా లేదన్నారు. నిత్యావసరాల సరకులకు వాలంటీర్లు వేలు ముద్రలు వేస్తురన్న భాజాపా నేత.. సుప్రీంకోర్టు విధివిధానాలకు ఇది విరుద్ధమని అన్నారు. వైకాపా 20 సంవత్సరాల పరిపాలన చేస్తానని కళలు కంటున్నారని ఎద్దేవా చేశారు. .......(Vis+Byte). బైట్‌:- ‌సోమువీర్రాజు, ఎమ్మెల్సీ.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.