ETV Bharat / state

అమరావతి కోసం... దివ్యాంగుల నిరాహర దీక్షలు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.... గుంటూరు కలెక్టరేట్ వద్ద జేఎసీ ఆధ్వర్యంలో దివ్యాంగులు రిలే నిరాహార దీక్షలు చేశారు.

author img

By

Published : Jan 9, 2020, 11:52 PM IST

అమరావతి కోసం దివ్యాంగుల నిరాహర దీక్షలు
అమరావతి కోసం దివ్యాంగుల నిరాహర దీక్షలు
అమరావతి కోసం దివ్యాంగుల నిరాహర దీక్షలు

గుంటూరు కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు రిలే నిరాహార దీక్ష చేశారు. రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రాజధానికి మద్దతిచ్చి... ఇప్పుడు మూడు రాజధానుల ప్రకటనలివ్వటం సరికాదన్నారు. ఉద్యమాలు చేస్తోన్న మహిళలపై పోలీసుల తీరును మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఖండించారు.

అమరావతి కోసం దివ్యాంగుల నిరాహర దీక్షలు

గుంటూరు కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు రిలే నిరాహార దీక్ష చేశారు. రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రాజధానికి మద్దతిచ్చి... ఇప్పుడు మూడు రాజధానుల ప్రకటనలివ్వటం సరికాదన్నారు. ఉద్యమాలు చేస్తోన్న మహిళలపై పోలీసుల తీరును మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఖండించారు.

ఇవీ చదవండి

సీఎం హోదాలో.. రేపు సీబీఐ కోర్టుకు జగన్!

Intro:అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని దివ్యంగులు నినదించారు. రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ వద్ద రిలే నిరాహారదీక్ష చేశారు. ప్రతిపక్ష లో రాజధాని కి మద్దతిచ్చి ఇప్పుడు మూడు రాజధానుల ప్రకటన సరికాదన్నారు. ప్రశాంత ఉద్యమం పై ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి మహిపలపై కూడా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు.
బైట్: నక్కా ఆనంద్ బాబు, మాజీ మంత్రి


Body:గుంటూరు పశ్చిమ


Conclusion:kit no765
భాస్కరరావు
8008574898
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.