.
కాకుమానులో ప్రజా బ్యాలెట్.. తరలి వస్తున్న ప్రజలు
గుంటూరు జిల్లా కాకుమానులో రాజధాని అమరావతిపై ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నారు. మహిళల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తమ అభిప్రాయాలు తెలిపేందుకు ప్రజలు తరలి వచ్చారు. సాయంత్రం అమరావతికి అనుకూలంగా, వ్యతిరేకంగా వచ్చిన ఓట్ల వివరాలు వెల్లడిస్తామని నిర్వహకులు తెలిపారు.
కాకుమానులో ప్రజా బ్యాలెట్
.
Intro:Ap_gnt_61a_19_praja_balet_av_AP10034
Contributor : k. vara prasad ( prathipadu ), guntur
Anchor : గుంటూరు జిల్లా కాకుమానులో రాజధాని అమరావతి పై ప్రజాభిప్రాయ సేకరణలో మహిళల్లో చైతన్యం కనిపించింది. మహిళలు , యువతులు భారీగా తరలివస్తూ అమరావతి కి జై కొడుతూ ఓట్లు వేస్తున్నారు.
Body:end
Conclusion:end
Contributor : k. vara prasad ( prathipadu ), guntur
Anchor : గుంటూరు జిల్లా కాకుమానులో రాజధాని అమరావతి పై ప్రజాభిప్రాయ సేకరణలో మహిళల్లో చైతన్యం కనిపించింది. మహిళలు , యువతులు భారీగా తరలివస్తూ అమరావతి కి జై కొడుతూ ఓట్లు వేస్తున్నారు.
Body:end
Conclusion:end