ETV Bharat / state

కాకుమానులో ప్రజా బ్యాలెట్.. తరలి వస్తున్న ప్రజలు

author img

By

Published : Jan 19, 2020, 2:09 PM IST

గుంటూరు జిల్లా కాకుమానులో రాజధాని అమరావతిపై ప్రజా బ్యాలెట్‌ నిర్వహిస్తున్నారు. మహిళల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తమ అభిప్రాయాలు తెలిపేందుకు ప్రజలు తరలి వచ్చారు. సాయంత్రం అమరావతికి అనుకూలంగా, వ్యతిరేకంగా వచ్చిన ఓట్ల వివరాలు వెల్లడిస్తామని నిర్వహకులు తెలిపారు.

people ballet in kaakumaanu guntur district
కాకుమానులో ప్రజా బ్యాలెట్

.

కాకుమానులో ప్రజా బ్యాలెట్

.

కాకుమానులో ప్రజా బ్యాలెట్
Intro:Ap_gnt_61a_19_praja_balet_av_AP10034

Contributor : k. vara prasad ( prathipadu ), guntur

Anchor : గుంటూరు జిల్లా కాకుమానులో రాజధాని అమరావతి పై ప్రజాభిప్రాయ సేకరణలో మహిళల్లో చైతన్యం కనిపించింది. మహిళలు , యువతులు భారీగా తరలివస్తూ అమరావతి కి జై కొడుతూ ఓట్లు వేస్తున్నారు.


Body:end


Conclusion:end
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.