ETV Bharat / state

ఘనంగా నిదానం పాటి అమ్మవారి జాతర

గుంటూరు జిల్లా అడిగొప్పలలో కొలువైన నిదానం పాటి అమ్మవారి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

author img

By

Published : Mar 16, 2020, 3:49 PM IST

pati ammavari jathara at guntur district
ఘనంగా నిదానం పాటి అమ్మవారి జాతర
ఘనంగా నిదానం పాటి అమ్మవారి జాతర

గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పలలో కొలువైన నిదానం పాటి అమ్మవారి జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఏటా అమ్మవారి జాతరను వైభవంగా నిర్వహించటం ఆనవాయితగా వస్తోందని ఆలయాధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి: అమరావతి కోసం సుదర్శన యాగం

ఘనంగా నిదానం పాటి అమ్మవారి జాతర

గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పలలో కొలువైన నిదానం పాటి అమ్మవారి జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఏటా అమ్మవారి జాతరను వైభవంగా నిర్వహించటం ఆనవాయితగా వస్తోందని ఆలయాధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి: అమరావతి కోసం సుదర్శన యాగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.