ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ.. ఒకరు మృతి

author img

By

Published : Oct 28, 2020, 10:58 AM IST

ఆటోను తప్పించబోయిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటన గుంటూరు జిల్లా నందివెలుగులో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

one man dead in road accident
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ

గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయిన లారీ.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న అత్తోట గ్రామానికి చెందిన వల్లూరి నాగేశ్వరరావు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి...

గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయిన లారీ.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న అత్తోట గ్రామానికి చెందిన వల్లూరి నాగేశ్వరరావు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి...

మద్యం వద్దన్నందుకు కర్రలలో దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.