కొవిడ్ పరీక్షలు చేయడానికి ఒప్పంద పద్ధతిలో ఉద్యోగంలో పెట్టుకున్న తమకు గత మూడు నెలల నుంచి వేతనాలు చెల్లించకుండా వీరా ఐమాస్క్ సంస్థ ఇబ్బందులకు గురిచేస్తుందని ఉద్యోగుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమకు న్యాయం చేయాలని కోరుతూ గుంటూరు జాయింట్ కలెక్టర్ ప్రశాంతికి ఫిర్యాదు చేశారు. వీరా ఐమాస్క్ సంస్థకు చెల్లించాల్సిన బిల్లులు సకాలంలో చెల్లించడం జరిగిందని జేసీ అన్నారు. సంస్థ వారిని పిలిపించి మాట్లాడతామని జేసీ భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి: