ETV Bharat / state

గుంటూరులో కొత్తగా 323 పాజిటివ్​ కేసులు..ఇద్దరు మృతి

author img

By

Published : Nov 7, 2020, 6:51 AM IST

గుంటూరు జిల్లాలో కొత్తగా 323 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 70,160కి చేరింది. వైరస్​ కారణంగా ఇద్దరు మృతి చెందారు.

covid cases
కరోనా పాజిటివ్​ కేసులు

గుంటూరు జిల్లాలో కొత్తగా 323 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 70,160కి చేరుకుంది. వైరస్ ప్రభావంతో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 630కి పెరిగింది. జిల్లాలో ఇప్పటివరకు 65,291మంది కోలుకున్నారు. కొవిడ్​తో అత్యధిక మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 93 కేసులు గుంటూరు నగరంలోనే ఉన్నాయి. మండలాల వారీగా.. సత్తెపల్లి-19, రేపల్లె-18, తెనాలి-16, తాడేపల్లి-14, పొన్నూరు-13 కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 150 కేసులు వచ్చాయని బులిటెన్​లో పేర్కొన్నారు.

గుంటూరు జిల్లాలో కొత్తగా 323 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 70,160కి చేరుకుంది. వైరస్ ప్రభావంతో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 630కి పెరిగింది. జిల్లాలో ఇప్పటివరకు 65,291మంది కోలుకున్నారు. కొవిడ్​తో అత్యధిక మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 93 కేసులు గుంటూరు నగరంలోనే ఉన్నాయి. మండలాల వారీగా.. సత్తెపల్లి-19, రేపల్లె-18, తెనాలి-16, తాడేపల్లి-14, పొన్నూరు-13 కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 150 కేసులు వచ్చాయని బులిటెన్​లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.