ETV Bharat / state

నాడు అమరావతికి జై... నేడు నై: లోకేశ్

author img

By

Published : Aug 3, 2020, 7:52 PM IST

ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్​ వేదికగా మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి మద్దతు తెలిపి... అధికారంలోకి వచ్చాక వద్దు అంటున్నారని విమర్శించారు.

nara lokesh criticized cm jagan
nara lokesh criticized cm jagan

ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ అమరావతి సై అని... ముఖ్యమంత్రి అయ్యాక నై అంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. జగన్ రెడ్డి మడమ తిప్పి మాట మార్చారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అమరావతిపై వివిధ సందర్భాల్లో జగన్​తో పాటు ఇతర వైకాపా నేతలు మాట్లాడిన వీడియోను ఆయన ట్విటర్​లో విడుదల చేశారు.

  • నాడు అమరావతి కి సై. నేడు అమరావతి కి నై. @ysjagan మార్క్ మడమ తిప్పుడు,మాట మార్చుడు pic.twitter.com/YaLl0NeTgZ

    — Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ అమరావతి సై అని... ముఖ్యమంత్రి అయ్యాక నై అంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. జగన్ రెడ్డి మడమ తిప్పి మాట మార్చారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అమరావతిపై వివిధ సందర్భాల్లో జగన్​తో పాటు ఇతర వైకాపా నేతలు మాట్లాడిన వీడియోను ఆయన ట్విటర్​లో విడుదల చేశారు.

  • నాడు అమరావతి కి సై. నేడు అమరావతి కి నై. @ysjagan మార్క్ మడమ తిప్పుడు,మాట మార్చుడు pic.twitter.com/YaLl0NeTgZ

    — Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి

రాజధానిపై ఎన్నికలకు వెళ్దాం.... 48 గంటల్లో తేల్చండి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.