రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తోన్న పొరుగుసేవల సిబ్బంది... తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా.... తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని వాపోతున్నారు. ఐదేళ్లుగా తమకు జీతాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఒక్కసారి అపాయింట్మెంట్ ఇస్తే తమ సమస్యలన్నీ చెప్పుకుంటామంటున్నారు.
ఇదీ చదవండి: