ETV Bharat / state

వనమహోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవానికి  ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 31న ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

author img

By

Published : Aug 29, 2019, 7:10 AM IST

సీఎం పర్యటన
వనమహోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈనెల 31న శనివారం వనమహోత్సవం కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం జగన్ హాజరుకానున్నారు. సుమారు ఐదువేల మొక్కలు నాటేందుకు నిర్ణయించారు. వనమహోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. మొక్కలు నాటిన తర్వాత జగన్ సభలో ప్రసంగిస్తారు. స్థానిక తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, అటవీ అధికారులు, గుంటూరు ఆర్డీవో భాస్కర్ రెడ్డి అధికారులు పనులను పరిశీలించారు.

వనమహోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈనెల 31న శనివారం వనమహోత్సవం కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం జగన్ హాజరుకానున్నారు. సుమారు ఐదువేల మొక్కలు నాటేందుకు నిర్ణయించారు. వనమహోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. మొక్కలు నాటిన తర్వాత జగన్ సభలో ప్రసంగిస్తారు. స్థానిక తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, అటవీ అధికారులు, గుంటూరు ఆర్డీవో భాస్కర్ రెడ్డి అధికారులు పనులను పరిశీలించారు.

ఇది కూడా చదవండి.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే... ఏపీలోనే తక్కువ

Intro:444


Body:777


Conclusion:కడప జిల్లా బద్వేలు సబ్ జైలులో ఖైదీలకు కంటి పరీక్షలు నిర్వహించారు. కడప రిమ్స్ వైద్య నిపుణులు భవానీ
శంకర్ 41 మందికి పరీక్షలు చేయగా పదిమందికి దృష్టి లోపం ఉన్నట్టు తేలింది. మరొకరిని కంటి శస్త్ర చికిత్స నిమిత్తం కడప నుంచి సిఫార్స్ చేశారు . దృష్టిలోపం ఉన్నవారికి కళ్ళజోడును త్వరలో ఇస్తామని ఆయన తెలిపారు. పది మంది ఖైదీలను కళ్ళజోళ్ళ నిమిత్తం బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించనున్నట్లు జైలు అధికారి తెలిపారు.


బైట్
అరుణ్ కుమార్ జైలు అధికారి బద్వేలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.