ETV Bharat / state

మోదీ.. ఎగవేతదారులకే చౌకీదారు: కోడెల

గడిచిన ఐదేళ్లలో సత్తనపల్లె నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని సభాపతి కోడెల వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోదీపై విమర్శలు గుప్పించారు.

author img

By

Published : Apr 8, 2019, 1:43 PM IST

సభాపతి కోడెల శివప్రసాద్
సభాపతి కోడెల శివప్రసాద్

దేశప్రజలకు చౌకీదార్ అని చెప్పుకునే ప్రధాని మోదీ... బ్యాంకులు లూటీ చేసి విదేశాలకు పారిపోయిన వారికి మాత్రమే ఆయన చౌకీదారని సభాపతి కోడెల శివప్రసాద్ విమర్శించారు. ఏ ప్రధాని చేయని విధంగా దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారన్నారు. రాష్ట్రం మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మోదీ, జగన్ , కేసీఆర్ ముగ్గురు కలిసి రాష్ట్రంపై కుట్రలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి ఓటేస్తే భాజపాకు వేసినట్లేనని ప్రజలకు హెచ్చరించారు.

సభాపతి కోడెల శివప్రసాద్

దేశప్రజలకు చౌకీదార్ అని చెప్పుకునే ప్రధాని మోదీ... బ్యాంకులు లూటీ చేసి విదేశాలకు పారిపోయిన వారికి మాత్రమే ఆయన చౌకీదారని సభాపతి కోడెల శివప్రసాద్ విమర్శించారు. ఏ ప్రధాని చేయని విధంగా దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారన్నారు. రాష్ట్రం మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మోదీ, జగన్ , కేసీఆర్ ముగ్గురు కలిసి రాష్ట్రంపై కుట్రలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి ఓటేస్తే భాజపాకు వేసినట్లేనని ప్రజలకు హెచ్చరించారు.

ఇదీ చదవండి

భారత్​@75 కోసం భాజపా 75 ప్రతిజ్ఞలు

Intro:av


Body:తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో వైకాపా రాలి ఎమ్మెల్యే అభ్యర్థి బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం జరిగింది మలికిపురం మండలం tikkisetty పాలెం గ్రామంలో ప్రారంభమైన ర్యాలీ లక్కవరం మలికిపురం చింతలపల్లి ములకలపల్లి కడలి గ్రామాల మీదుగా తాటిపాక ప్రధాన కూడలి చేరుకుంది


Conclusion:madhu razole
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.