ETV Bharat / state

'క్విట్ ఇండియా ఉద్యమం.. తెనాలికే గర్వకారణం'

author img

By

Published : Aug 12, 2019, 6:06 PM IST

క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన ఏడుగురికి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నివాళులు అర్పించారు.

MLC Dokka Manikya Varaprasad and former minister Nakka Anandababu paid tribute to the seven members of the Quit India Movement at thenali in guntur district
క్విట్ ఇండియా ఉద్యమం తెనాలికే గర్వకారణం..ఎమ్మెల్సీ

గుంటూరు జిల్లా తెనాలి రణరంగతోపులో క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన ఏడుగురికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ లు పాల్గొన్నారు. భారత దేశంలోనే చరిత్ర కలిగిన క్విట్ ఇండియా ఉద్యమం.. తెనాలిలో జరగడం మనందరికీ ఎంతో గర్వకారణమని డొక్కా మాణిక్య వరప్రసాద్​ అన్నారు. తెదేపా అధికారంలోకి రాగానే అమరుల స్మృత్యార్థం వారి స్థూపాల దగ్గర నివాళులు అర్పించటం అధికారకంగా చేసిందని నక్కా ఆనంద్​బాబు పేర్కొన్నారు.

ఇదీచూడండి.అప్పుల బాధ తాళలేక.. వృద్ధుడి ఆత్మహత్య

క్విట్ ఇండియా ఉద్యమం తెనాలికే గర్వకారణం..ఎమ్మెల్సీ

గుంటూరు జిల్లా తెనాలి రణరంగతోపులో క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన ఏడుగురికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ లు పాల్గొన్నారు. భారత దేశంలోనే చరిత్ర కలిగిన క్విట్ ఇండియా ఉద్యమం.. తెనాలిలో జరగడం మనందరికీ ఎంతో గర్వకారణమని డొక్కా మాణిక్య వరప్రసాద్​ అన్నారు. తెదేపా అధికారంలోకి రాగానే అమరుల స్మృత్యార్థం వారి స్థూపాల దగ్గర నివాళులు అర్పించటం అధికారకంగా చేసిందని నక్కా ఆనంద్​బాబు పేర్కొన్నారు.

ఇదీచూడండి.అప్పుల బాధ తాళలేక.. వృద్ధుడి ఆత్మహత్య

Intro:త్వరలో గణనాథుడి వేడుకలకు రంగం ఇప్పటినుంచి సిద్ధమవుతోంది ఉభయ గోదావరి జిల్లాల్లో గణనాథుడి భారీ విగ్రహాల తయారీలో తయారీదారులు నిమగ్నమయ్యారు ప్రమాదకరమైన రంగుల తో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో సుమారు 5 నుంచి 15 అడుగుల విగ్రహాలు పలుచోట్ల రూపుదిద్దుకుంటున్నాయి అయితే పలువురు పర్యావరణ ప్రియులు విద్యావేత్తలు వైద్యుల తో సహా ఈ విగ్రహాలతో పెను ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు ఈ విగ్రహాలకు వినియోగించే ప్రమాదకరమైన రంగులు జలచరాలలో కు చేరి వాటిని తిన్న ప్రజలకు క్యాన్సర్ ముప్పు దాగి ఉందని హెచ్చరి స్తున్నారు జిల్లాలో ఏలూరు తాడేపల్లిగూడెం తూర్పుగోదావరి జిల్లాలో కడియం పెద్దాపురం తదితర ప్రాంతాల్లో ఈ భారీ విగ్రహాలు తయారు చేస్తున్నారు హొయలు ఒలికించే పలు విగ్రహాలు వాటి తయారీ మీకోసం


Body:వినాయక చవితి


Conclusion:వినాయక విగ్రహాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.