ETV Bharat / state

''వంద రోజుల పాలనలో 85 శాతం హామీలు అమలు''

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వంద రోజుల పాలనలో 85 శాతం పూర్తి చేసిన ఘనత దేశంలోనే సీఎం జగన్​కు దక్కుతుందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచేలా ముఖ్యమంత్రి పాలన ఉందని గుంటూరు జిల్లా రేపల్లెలో తెలిపారు.

author img

By

Published : Sep 9, 2019, 10:39 PM IST

వంద రోజుల పాలనలో 85శాతం హామీలు అమలు: మంత్రి మోపిదేవి
వంద రోజుల పాలనలో 85శాతం హామీలు అమలు: మంత్రి మోపిదేవి

అవినీతి రహిత పాలన అందించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. వంద రోజుల పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దేశంలోనే ఏ సీఎం చెయ్యలేని విధంగా దాదాపు 85 శాతం అమలు చేశారని కొనియాడారు. ప్రజల సంక్షేమమే ప్రధాన అజెండాగా పని చేస్తున్నామని....పేదలకు,కులవృత్తిపై ఆధారపడి న వారికి గతంలో ఎన్నడు లేని విధంగా పధకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాల్లో తెదేపా ప్రభుత్వం క్రింది స్థాయి నుంచి భారీ ప్రాజెక్టు ల వరకు అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన అవినీతి వలనే ఇసుక విధానం పై ఆలస్యం జరిగిందని... ప్రస్తుతం ఇసుకను తక్కువ ధరకే ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.

వంద రోజుల పాలనలో 85శాతం హామీలు అమలు: మంత్రి మోపిదేవి

అవినీతి రహిత పాలన అందించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. వంద రోజుల పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దేశంలోనే ఏ సీఎం చెయ్యలేని విధంగా దాదాపు 85 శాతం అమలు చేశారని కొనియాడారు. ప్రజల సంక్షేమమే ప్రధాన అజెండాగా పని చేస్తున్నామని....పేదలకు,కులవృత్తిపై ఆధారపడి న వారికి గతంలో ఎన్నడు లేని విధంగా పధకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాల్లో తెదేపా ప్రభుత్వం క్రింది స్థాయి నుంచి భారీ ప్రాజెక్టు ల వరకు అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన అవినీతి వలనే ఇసుక విధానం పై ఆలస్యం జరిగిందని... ప్రస్తుతం ఇసుకను తక్కువ ధరకే ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.

ఇవీ చూడండి

వైకాపా వంద రోజుల పాలనలో స్పష్టత లేదు: నాదెండ్ల మనోహర్

Intro:ap_vsp_112_09_vinayaka_festival_distbution_plants_av_ap10152 సెంటర్ - మాడుగుల ఫోన్ నంబర్ - 8008574742 పేరు - సూర్యనారాయణ భక్తులకు అన్నప్రసాదం.. వినూత్న ఆలోచనతో మొక్కల పంపిణీ విశాఖ జిల్లా చీడికాడ మండలం ఖండివరం గ్రామంలో వినాయక చవితి మహోత్సవంలో భాగంగా అన్నసమారాధన ఏర్పాటు చేశారు. వినూత్న ఆలోచనతో ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించిన భక్తులకు ప్రతి ఒక్కరికీ పర్యావరణ పరిరక్షణకు మొక్కలను పంపిణీ చేశారు. నిర్వాహకుడు వేమన వెంకటరమణ ప్రత్యేకంగా నర్సరీ నుంచి మారేడు, నీలగిరి, జామా, బాదం, వేప ఇలా వివిధ రకాలకు చెందిన పదకొండు వందల మొక్కలను తెప్పించారు. వినాయక అన్న ప్రసాదం స్వీకరించిన ప్రతి ఒక్కరికి మొక్కలను అందించి సేవాభావం చాటుకున్నారు. గ్రామములో పర్యావరణ పరిరక్షణకు మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకుడు వెంకటరమణ చెప్పారు. ఈ సందర్భంగా అధికారులు, రాజకీయ నేతలు చేతుల మీదగా ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు...


Body:మాడుగుల


Conclusion:8008574742

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.