ETV Bharat / state

ముంపు ప్రాంతాల్లో మంత్రి మోపిదేవి పర్యటన

గుంటూరు జిల్లాలో కృష్ణా నది వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి మోపిదేవి పర్యటించారు.

author img

By

Published : Aug 16, 2019, 6:21 PM IST

వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మోపిదేవి
వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మోపిదేవి

గుంటూరు జిల్లాలో కృష్ణా నది దిగువ ప్రాంతాల్లో వరద ఉద్ధృతిని మంత్రి మోపిదేవి వెంకటరమణ పరిశీలించారు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధిలతో కలిసి పర్యటించిన మంత్రి నదీ తీరంలో ఏర్పడిన గండ్లను వెంటనే పూడ్చాలని అథికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరద ముంపు నుంచి ప్రజలను కాపాడేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు భారీ మొత్తంలో ఇసుక బస్తాలను సిద్దం చేసినట్లు మంత్రి వెల్లడించారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు మోపిదేవి అన్నారు.

ఇదీ చదవండి : ప్రమాద ఘంటికలు... ఆవేదనలో అన్నదాతలు

వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మోపిదేవి

గుంటూరు జిల్లాలో కృష్ణా నది దిగువ ప్రాంతాల్లో వరద ఉద్ధృతిని మంత్రి మోపిదేవి వెంకటరమణ పరిశీలించారు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధిలతో కలిసి పర్యటించిన మంత్రి నదీ తీరంలో ఏర్పడిన గండ్లను వెంటనే పూడ్చాలని అథికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరద ముంపు నుంచి ప్రజలను కాపాడేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు భారీ మొత్తంలో ఇసుక బస్తాలను సిద్దం చేసినట్లు మంత్రి వెల్లడించారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు మోపిదేవి అన్నారు.

ఇదీ చదవండి : ప్రమాద ఘంటికలు... ఆవేదనలో అన్నదాతలు

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్   :  కదిరి
జిల్లా      :అనంతపురం
మొబైల్ నం     7032975449
Ap_Atp_48_16_TDP_Dhrna_Prayers_AVB_AP10004


Body: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని ముస్లిం సోదరులు జాతీయ రహదారిపై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అల్లాను వేడుకున్నారు. అనంతపురం జిల్లా కదిరి లోని అన్నా క్యాంటీన్ ఎదుట తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు
పేదలు, విద్యార్థుల కడుపు నింపుతున్న అన్నా క్యాంటీన్ ను మూసివేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి తన నైజాన్ని బయటపెట్టారని నాయకులు విమర్శించారు. వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చే పెద్దలతో పాటు కార్మికులు కర్షకులకు తక్కువ ధరతో మంచి భోజనాన్ని అందించే అన్నా క్యాంటీన్ ను మూసివేయడం ద్వారా పేదల పట్ల జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు ఉన్న ప్రేమ అ అర్థమవుతోందని మాజీ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ అత్తార్ చాంద్ భాష అన్నారు. రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించిన వైకాపా ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ రద్దులు ,కూల్చివేతలు ,తొలగింపులు లక్ష్యంగా పని చేస్తోందని తెదేపా నేతలు విమర్శించారు


Conclusion:బైట్స్
కందికుంట వెంకటప్రసాద్, తెదేపా ఇన్చార్జి కదిరి
అత్తార్ ర్ చాంద్ భాష, మాజీ ఎమ్మెల్యే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.