ETV Bharat / state

కరుడుగట్టిన నేరస్తుడు జగన్.. కాపలాగా మోదీ! - chandrababu

గుంటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేశారు. ప్రధాని మోదీ, వైకాపా అధ్యక్షుడు జగన్​లపై సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి అభివృద్ధి చెందుతోందనే.. కేసీఆర్​కు భయం పట్టుకుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

babu
author img

By

Published : Mar 23, 2019, 10:33 PM IST

Updated : Mar 24, 2019, 12:02 AM IST

గుంటూరులో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం
వైఎస్వివేకా హత్యపై వైకాపా నాయకులు డ్రామాలాడారని ముఖ్యమంత్రిచంద్రబాబు మండిపడ్డారు. హత్యలో తనకూ ప్రమేయం ఉందన్నట్టు మాట్లాడడాన్ని తప్పుబట్టారు. గుంటూరులో సార్వత్రిక ఎన్నికల తెదేపా ప్రచార ర్యాలీకి హాజరైన సీఎం... 31 కేసులు తనపై పెట్టుకుని ఏమీ ఎరగనట్టు జగన్ నటిస్తున్నారని విమర్శించారు. చిన్న కోడి కత్తితో పెద్ద డ్రామా ఆడారని విమర్శించారు. దేశంలో కరుడుగట్టిన నేరస్తుడు జగన్ అయితే.. ఆయనకు కాపలాదారు మోదీ అని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో విశాఖ ప్రజలు భయపడే విజయమ్మను ఓడించారని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మళ్లీ తెదేపానే గెలిపించాలని ఓటర్లను కోరారు. చీకటి రాజకీయాలు, ముసుగు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించిన సీఎం... జగన్, మోదీ, కేసీఆర్ ధైర్యముంటే కలిసి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఒక్క అవకాశం ఇవ్వమని జగన్ అడుగుతున్నారనీ... జగన్‌కు అవకాశం ఇస్తే మనం మరణశాసనం రాసుకున్నట్లే అని మరోసారి స్పష్టం చేశారు.

కేసీఆర్​కు అమరావతి అభివృద్ధి భయం: సీఎం

అమరావతి అభివృద్ధి చెందుతోందని కేసీఆర్​కు భయం పట్టుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పుబట్టారు. అమరావతి ప్రపంచ 5 అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా ఉండబోతోందని చెప్పారు. హైదరాబాద్​ను తానే అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్​కు రూ.5 వేల కోట్ల విద్యుత్ బకాయి ఉందని చెప్పారు. ఆ డబ్బులు అడిగితే.. తిరిగి మనమే ఇవ్వాలని అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి మోదీ, కేసీఆర్‌, జగన్ బెంబేలెత్తుతున్నారని ఎద్దేవా చేశారు. అహ్మదాబాద్​ను మించి అమరావతి అభివృద్ధి చెందుతుందేమో అని మోదీ భయపడుతున్నారని అన్నారు.

గుంటూరులో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం
వైఎస్వివేకా హత్యపై వైకాపా నాయకులు డ్రామాలాడారని ముఖ్యమంత్రిచంద్రబాబు మండిపడ్డారు. హత్యలో తనకూ ప్రమేయం ఉందన్నట్టు మాట్లాడడాన్ని తప్పుబట్టారు. గుంటూరులో సార్వత్రిక ఎన్నికల తెదేపా ప్రచార ర్యాలీకి హాజరైన సీఎం... 31 కేసులు తనపై పెట్టుకుని ఏమీ ఎరగనట్టు జగన్ నటిస్తున్నారని విమర్శించారు. చిన్న కోడి కత్తితో పెద్ద డ్రామా ఆడారని విమర్శించారు. దేశంలో కరుడుగట్టిన నేరస్తుడు జగన్ అయితే.. ఆయనకు కాపలాదారు మోదీ అని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో విశాఖ ప్రజలు భయపడే విజయమ్మను ఓడించారని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మళ్లీ తెదేపానే గెలిపించాలని ఓటర్లను కోరారు. చీకటి రాజకీయాలు, ముసుగు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించిన సీఎం... జగన్, మోదీ, కేసీఆర్ ధైర్యముంటే కలిసి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఒక్క అవకాశం ఇవ్వమని జగన్ అడుగుతున్నారనీ... జగన్‌కు అవకాశం ఇస్తే మనం మరణశాసనం రాసుకున్నట్లే అని మరోసారి స్పష్టం చేశారు.

కేసీఆర్​కు అమరావతి అభివృద్ధి భయం: సీఎం

అమరావతి అభివృద్ధి చెందుతోందని కేసీఆర్​కు భయం పట్టుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పుబట్టారు. అమరావతి ప్రపంచ 5 అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా ఉండబోతోందని చెప్పారు. హైదరాబాద్​ను తానే అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్​కు రూ.5 వేల కోట్ల విద్యుత్ బకాయి ఉందని చెప్పారు. ఆ డబ్బులు అడిగితే.. తిరిగి మనమే ఇవ్వాలని అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి మోదీ, కేసీఆర్‌, జగన్ బెంబేలెత్తుతున్నారని ఎద్దేవా చేశారు. అహ్మదాబాద్​ను మించి అమరావతి అభివృద్ధి చెందుతుందేమో అని మోదీ భయపడుతున్నారని అన్నారు.

RESTRICTION SUMMARY: NO ACCESS PAKISTAN
++AUDIO AS INCOMING++
SHOTLIST:
PTV – NO ACCESS PAKISTAN
Islamabad – 23 March 2019
++16:9++
1. Malaysian Prime Minister Mahathir Mohamad arriving in convoy at parade ground
2. Various of Mahathir being welcomed
3. Various of Mahathir being greeted by Pakistan's Prime Minister Imran Khan, pair listening to national anthems
4. Various of Mahathir being presented with Pakistani flag
PTV – NO ACCESS PAKISTAN
Nur airbase, Rawalpindi – 23 March 2019
++4:3++
5. Various of Mahathir and Khan at Nur airbase
6. Various of Mahathir being briefed about Pakistani JF-17 fighter plane
7. Various of Mahathir inspecting fighter plane
8. Khan and Mahathir on red carpet
9. Mohamad boarding flight for home
STORYLINE:
Pakistan celebrated its national day on Saturday with a military parade, with Malaysian Prime Minister Mahathir Mohamad as the guest of honour.
It was the final engagement of Mahathir's three-day visit to Islamabad.
Accompanied by Pakistani Prime Minister Imran Khan, Mahathir inspected a JF-17 fighter plane, built by Pakistan in cooperation with China.
Media reports say Malaysia has shown interest in purchasing the aircraft.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 24, 2019, 12:02 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.