ETV Bharat / state

'సీఎం జగన్​కు వాలంటీర్లపై ఉన్న ప్రేమ.. ప్రజలపై లేదు'

author img

By

Published : Nov 6, 2019, 8:49 PM IST

దేశంలో ఏ రాష్ట్రంలోనూ.. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు లేవన్న తెదేపా నేత లోకేశ్.. వైకాపా అస్తవ్యస్త విధానాల వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో పర్యటించిన ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు.

"సీఎం జగన్​కు వాలంటీర్ల ఉన్న ప్రేమ... ప్రజలపై లేదు"
తాడేపల్లిలో జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ పర్యటన

ముఖ్యమంత్రి జగన్​కు వాలంటీర్లపై ఉన్న ప్రేమ.. రాష్ట్ర ప్రజలపై లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదని, ఒక్క ఏపీలోనే ఈ దుస్థితి నెలకొందని విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి తెదేపా కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. వైకాపా అధికారంలోకి వచ్చాక.. అసలు పనులు దొరకడం లేదని కార్యకర్తలు లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. సీఎం వాలంటీర్లకు జీతాలు పెంచి, పింఛన్లు తగ్గించారని విమర్శించారు.

తాడేపల్లిలో జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ పర్యటన

ముఖ్యమంత్రి జగన్​కు వాలంటీర్లపై ఉన్న ప్రేమ.. రాష్ట్ర ప్రజలపై లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదని, ఒక్క ఏపీలోనే ఈ దుస్థితి నెలకొందని విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి తెదేపా కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. వైకాపా అధికారంలోకి వచ్చాక.. అసలు పనులు దొరకడం లేదని కార్యకర్తలు లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. సీఎం వాలంటీర్లకు జీతాలు పెంచి, పింఛన్లు తగ్గించారని విమర్శించారు.

ఇదీ చదవండి:

'ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్లే కార్మికుల ఆత్మహత్యలు'

Intro:AP_GNT_26a_06_LOKESH_COMMENTS_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

(. )
(. )దేశంలో ఏ రాష్ట్రంలో నూ భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య లు చేసుకోవడం లేదని ఒక్క ఏపీ లొనే ఈ పరిస్థితి నెలకొందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమకు పనులు దొరకడం లేదని లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని గ్రామస్థులు లోకేష్ కి చెప్పారు. వాలంటీర్లపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదన్నారు. వారికి మాత్రం జీతాలు పెంచారని....పింఛన్ల తగ్గించారని విమర్శించారు.


Body:script vachindi


Conclusion:AP_GNT_26_06_LOKESH_COMMENTS_AVB_AP10032


sluglo vachindi
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.