ETV Bharat / state

గుంటూరు జిల్లాలో తెలంగాణ మద్యం పట్టివేత

author img

By

Published : May 3, 2021, 7:11 AM IST

గుంటూరు జిల్లాలోని ఓ ధాబాలో తెలంగాణ మద్యాన్ని పోలీసులు తెలిపారు. మద్యం విలువ రూ.7లక్షల వరకు ఉంటుందన్నారు.

liquor seized
మద్యం పట్టివేత

గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు తెలంగాణకు చెందిన మద్యాన్ని పట్టుకున్నారు. దాచేపల్లి, పిడుగురాళ్ల మధ్యలో గల ధాబా వద్ద 2,070 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7లక్షల వరకు ఉంటుందన్నారు.

గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు తెలంగాణకు చెందిన మద్యాన్ని పట్టుకున్నారు. దాచేపల్లి, పిడుగురాళ్ల మధ్యలో గల ధాబా వద్ద 2,070 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7లక్షల వరకు ఉంటుందన్నారు.

ఇదీ చదవండి

కాసుల కోసం కక్కుర్తి... అధిక ధరలకు రెమెడిసివర్!

కొవిడ్ బాధితులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే.. వైద్య సేవలపై ఆరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.