ETV Bharat / state

కృష్ణమ్మ వరదతో భయం గుప్పిట లంక గ్రామాలు

కృష్ణాన ది వరదతో గుంటూరు జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు భయం గుప్పిట కాలం వెళ్లదీస్తున్నారు. అధికారులు సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉన్నారు.

author img

By

Published : Aug 15, 2019, 6:30 PM IST

కొల్లూరు వరద
కృష్ణమ్మ వరదతో భయం గుప్పిట లంక గ్రామాలు

గుంటూరు జిల్లాలో కృష్ణా పరివాహక ప్రాంతంలోని లంక గ్రామాలను ముంపు భయం వెంటాడుతోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీరు దిగువకు విడుదల చేస్తున్న కారణంగా.. లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. లంక గ్రామాల్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు.

కృష్ణమ్మ వరదతో భయం గుప్పిట లంక గ్రామాలు

గుంటూరు జిల్లాలో కృష్ణా పరివాహక ప్రాంతంలోని లంక గ్రామాలను ముంపు భయం వెంటాడుతోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీరు దిగువకు విడుదల చేస్తున్న కారణంగా.. లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. లంక గ్రామాల్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు.

ఇది కూడా చదవండి

గుంటూరు సమగ్ర అభివృద్ధికి చర్యలు: మంత్రి పేర్ని

Intro:విజయనగరం జిల్లా బొబ్బిలి లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే చిన్న వెంకట అప్పల నాయుడు పలు కార్యాలలో జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర వేడుకలు ఉద్దేశించి మాట్లాడారు


Body:పురపాలక సంఘ కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయం తో పాటు నియోజకవర్గంలోని అన్ని తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే శంబంగి వెంకట అప్పల నాయుడు జెండాను ఆవిష్కరించి ఉద్దేశాన్ని తెలియజేశారు


Conclusion:ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, వైకాపా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.