ETV Bharat / state

'కుట్రలతో అధికారం సాధించాలని చూస్తున్నారు'

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలన్నీ గమనించామనీ.. ఆంధ్రాలోనూ అదే కుట్రలతో అధికారం చేజిక్కించుకోవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు.

author img

By

Published : Apr 3, 2019, 12:53 PM IST

కనకమేడల రవీంద్రకుమార్
కనకమేడల రవీంద్రకుమార్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలన్నీ గమనించామనీ.. ఆంధ్రాలోనూ అదే కుట్రలతో అధికారం చేజిక్కించుకోవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు తెరాస నేతలు కేసులు వేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టులుఅడ్డుకుంటున్న వారిని ప్రశ్నించాల్సిందిపోయి జగన్ వారికే మద్దతు తెలుపుతున్నారని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసంరాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు.

ఇవీ చదవండి..

గుడివాడ ఓటరు నాడి @ అంతకు ముందు..ఆ తర్వాత!

కనకమేడల రవీంద్రకుమార్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలన్నీ గమనించామనీ.. ఆంధ్రాలోనూ అదే కుట్రలతో అధికారం చేజిక్కించుకోవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు తెరాస నేతలు కేసులు వేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టులుఅడ్డుకుంటున్న వారిని ప్రశ్నించాల్సిందిపోయి జగన్ వారికే మద్దతు తెలుపుతున్నారని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసంరాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు.

ఇవీ చదవండి..

గుడివాడ ఓటరు నాడి @ అంతకు ముందు..ఆ తర్వాత!

Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో తెదేపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు పాతపట్నం ప్రధాన రహదారిపై పలువురు నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు తెలుగుదేశం అభ్యర్థి వెంకటరమణమూర్తి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు బస్టాండ్ నుంచి అమ్మవారి గుడి వరకు నిర్వహించిన ర్యాలీలో అభిమానులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

చంద్రశేఖర్ పాతపట్నం 7382223322


Body:ష


Conclusion:ఠ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.