గుంటూరు జిల్లా గురజాలలో పనిచేస్తున్న సీఐ దుర్గాప్రసాద్ 10 రోజులు క్రితం కొవిడ్-19 బారిన పడ్డారు. ఆయన కరోనాను జయించి తిరిగి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఆయనకు పూలతో స్వాగతం పలికారు.
కరోనాను జయించిన సీఐకు ఘనస్వాగతం
గుంటూరు జిల్లా గురజాల సీఐ దుర్గాప్రసాద్ కొవిడ్ను జయించి విధులకు హాజరయ్యారు. స్టేషన్కు వచ్చిన అయనకు సిబ్బంది ఘనస్వాగతం పలికారు.
![కరోనాను జయించిన సీఐకు ఘనస్వాగతం guntur dst gurajala ci cure from corona and police staff grand welcome](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8284795-515-8284795-1596502958017.jpg?imwidth=3840)
guntur dst gurajala ci cure from corona and police staff grand welcome
గుంటూరు జిల్లా గురజాలలో పనిచేస్తున్న సీఐ దుర్గాప్రసాద్ 10 రోజులు క్రితం కొవిడ్-19 బారిన పడ్డారు. ఆయన కరోనాను జయించి తిరిగి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఆయనకు పూలతో స్వాగతం పలికారు.
ఇదీ చూడండి
ఎన్నికలకు వెళ్లి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం... 48 గంటల డెడ్లైన్: చంద్రబాబు