ETV Bharat / state

కొవిడ్​తో సర్వజన ఆసుపత్రి వైద్యుడు మృతి - ggh docter died with corona

కరోనాతో గుంటూరు సర్వజన ఆసుపత్రి వైద్యుడు డా.రాంబాబు మృతి చెందారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రభుత్వ వైద్యుల సంఘం సంతాపం ప్రకటించింది.

http://10.10.5docter died with covid0.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/29-April-2021/11584515_329_11584515_1619708634242.png
http://10.10.50కొవిడ్​తో సర్వజన ఆసుపత్రి వైద్యుడు మృతి.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/29-April-2021/11584515_329_11584515_1619708634242.png
author img

By

Published : Apr 29, 2021, 10:22 PM IST

గుంటూరు సర్వజన ఆసుపత్రి వైద్యుడు డా.రాంబాబు కరోనా బారినపడి మృతి చెందారు. గుంటూరు జీజీహెచ్​లో చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించారు. అక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. రాంబాబు మృతితో జీజీహెచ్​లో విషాదఛాయలు అలుముకున్నాయి. రాంబాబు జీజీహెచ్​లో ఎనస్థీషియన్​గా సేవలందించారు. ఆయన మృతి పట్ల ప్రభుత్వ వైద్యుల సంఘం సంతాపం ప్రకటించింది.

ఇదీ చదవండి: కొవిడ్ కేర్ సెంటర్​ను పరిశీలించిన కలెక్టర్ వివేక్​యాదవ్

గుంటూరు సర్వజన ఆసుపత్రి వైద్యుడు డా.రాంబాబు కరోనా బారినపడి మృతి చెందారు. గుంటూరు జీజీహెచ్​లో చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించారు. అక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. రాంబాబు మృతితో జీజీహెచ్​లో విషాదఛాయలు అలుముకున్నాయి. రాంబాబు జీజీహెచ్​లో ఎనస్థీషియన్​గా సేవలందించారు. ఆయన మృతి పట్ల ప్రభుత్వ వైద్యుల సంఘం సంతాపం ప్రకటించింది.

ఇదీ చదవండి: కొవిడ్ కేర్ సెంటర్​ను పరిశీలించిన కలెక్టర్ వివేక్​యాదవ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.