ETV Bharat / state

నేడు కోడెల అంత్యక్రియలు

మాజీ సభాపతి, తెదేపా నేత కోడెల శివప్రసాద్ అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నారు.హైదరాబాద్ నుంచి గుంటూరు తరలించిన కోడెల పార్థీవదేహానికి అశ్రునయనాలతో అభిమానులు నివాళులర్పించారు. అనంతరం సత్తెనపల్లి నుంచి ముప్పాళ్ల మీదుగా నరసరావుపేటకు తరలించారు.

author img

By

Published : Sep 18, 2019, 4:10 AM IST

Updated : Sep 18, 2019, 6:59 AM IST

నేడు కోడెల అంత్యక్రియలు

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరుకు తీసుకొచ్చారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో కోడెల పార్థివదేహాన్ని సందర్శకుల దర్శనార్థం ఉంచారు. అనంతరం తెదేపా కార్యాలయం నుంచి కోడెల అంతిమయాత్ర ప్రారంభమై... పేరేచర్ల, మేడికొండూరు, కొర్రపాడు మీదుగా సత్తెనపల్లి వరకు కొనసాగింది. సత్తెనపల్లి నుంచి ముప్పాళ్ల మీదుగా నరసరావుపేటకు కోడెల పార్థివదేహాన్ని తరలించారు. నేడు నరసరావుపేటలో ఉదయం 11 నుంచి కోడెల అంతిమయాత్ర మెుదలవుతుంది. పట్టణం సమీపంలోని హిందు శ్మశాన వాటికలో దహన సంస్కారాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి తెెదేపా అధినేత చంద్రబాబు హాజరవుతారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.

భారీ బందోబస్తు

కోడెల అంత్యక్రియలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు నరసరావుపేటలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు గ్రామీణ ఎస్పీ జయలక్ష్మీ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సుమారు 700 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. దహన సంస్కరాలకు హాజరయ్యే ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ స్పష్టం చేశారు.

నేడు కోడెల అంత్యక్రియలు

ఇదీ చదవండి :

ప్రభుత్వ లాంఛనాలకు కోడెల కుటుంబసభ్యుల నిరాకరణ!

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరుకు తీసుకొచ్చారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో కోడెల పార్థివదేహాన్ని సందర్శకుల దర్శనార్థం ఉంచారు. అనంతరం తెదేపా కార్యాలయం నుంచి కోడెల అంతిమయాత్ర ప్రారంభమై... పేరేచర్ల, మేడికొండూరు, కొర్రపాడు మీదుగా సత్తెనపల్లి వరకు కొనసాగింది. సత్తెనపల్లి నుంచి ముప్పాళ్ల మీదుగా నరసరావుపేటకు కోడెల పార్థివదేహాన్ని తరలించారు. నేడు నరసరావుపేటలో ఉదయం 11 నుంచి కోడెల అంతిమయాత్ర మెుదలవుతుంది. పట్టణం సమీపంలోని హిందు శ్మశాన వాటికలో దహన సంస్కారాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి తెెదేపా అధినేత చంద్రబాబు హాజరవుతారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.

భారీ బందోబస్తు

కోడెల అంత్యక్రియలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు నరసరావుపేటలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు గ్రామీణ ఎస్పీ జయలక్ష్మీ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సుమారు 700 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. దహన సంస్కరాలకు హాజరయ్యే ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ స్పష్టం చేశారు.

నేడు కోడెల అంత్యక్రియలు

ఇదీ చదవండి :

ప్రభుత్వ లాంఛనాలకు కోడెల కుటుంబసభ్యుల నిరాకరణ!

Intro:తిరుపతినుంచి తండ్రి హస్తికలు కలపడానికి వెళ్లిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో శోకశంద్రంలో మునిగింది సుబ్రమణ్యం సొంతగ్రామం.కుటుంబంలో భార్య మధులత ఒక్కటే మిగిలి బిడ్డను,భర్తను పోగొట్టుకొని విగతాజీవిగా మారినిది.రెండు రోజులపాటుగా భర్త,బిడ్డ వస్తారన్న ఆశతో ఎంతోమందిదేవుళ్లకు మొక్కినా ఫలితంలేదు.Body:Ap_tpt_38_17_papikondalu_vishadam_av_ap10100

కుటుంబంలో పెద్దదిక్కు హస్తికలు కలపడానికిపాపికొండలకు వెళ్లిన కుటుంబాన్ని విధి వక్రించింది.బోటుప్రమాదాంలో గల్లంతైన తిరుపతి వాసులను గుర్తించిన బంధువులు,అధికారులు మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు.మొదటగా హాసినీని గుర్తించిన కుటుంబసభ్యులు........ సుబ్రమణ్యం గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో వేసుకున్న దుస్తులు,ఆభరణాల ఆధారంగా గుర్తించారు.శవ పంచనామా అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించగా అక్కడినుండి చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలం వేపన పల్లెకు సొంతగ్రామానికి బయలుదేరారు.రేపుఊదయం అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తుంది.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
Last Updated : Sep 18, 2019, 6:59 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.