ETV Bharat / state

ప్రభుత్వం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తోంది: నక్కా ఆనంద్​బాబు

author img

By

Published : Feb 5, 2020, 2:21 PM IST

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని గుంటూరు జిల్లా కలెక్టరేట్​ ఎదుట ఆందోళనకారులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు దీక్షలో పాల్గొని వారికి మద్దతు పలికారు. ప్రభుత్వం రాజధానిని మార్చే ఆలోచనను మార్చుకోవాలని డిమాండ్ చేశారు.

former minister nakka anand babu fires on government on three capital system
ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి నక్కా ఆనంద్​బాబు
ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి నక్కా ఆనంద్​బాబు

ప్రజలు శాంతియుతంగా ఉద్యమిస్తుంటే వారిని రెచ్చగొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. ఎన్నికల ముందు నేను ఉన్నాను, కష్టాలు తీరుస్తానన్న సీఎం జగన్... అధికారంలోకి వచ్చాక ప్రశాంత రాష్ట్రంలో అల్లకల్లోలం ఎలా చేయాలో అధ్యయనం చేసినట్లుందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు రాజధాని మార్చొద్దంటూ నినదిస్తుంటే... అందుకు పోటీగా ప్రదర్శనలు, సభలు పెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలన సాగించాల్సింది పోయి వారిని ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే చరిత్ర హీనులుగా మిగులుతారని హితవు పలికారు.

ఇదీ చదవండి: 50వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళనలు

ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి నక్కా ఆనంద్​బాబు

ప్రజలు శాంతియుతంగా ఉద్యమిస్తుంటే వారిని రెచ్చగొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. ఎన్నికల ముందు నేను ఉన్నాను, కష్టాలు తీరుస్తానన్న సీఎం జగన్... అధికారంలోకి వచ్చాక ప్రశాంత రాష్ట్రంలో అల్లకల్లోలం ఎలా చేయాలో అధ్యయనం చేసినట్లుందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు రాజధాని మార్చొద్దంటూ నినదిస్తుంటే... అందుకు పోటీగా ప్రదర్శనలు, సభలు పెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలన సాగించాల్సింది పోయి వారిని ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే చరిత్ర హీనులుగా మిగులుతారని హితవు పలికారు.

ఇదీ చదవండి: 50వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళనలు

Intro:విజువల్స్‌, బైట్‌ మోజో 765 ద్వారా పంపాను. పరిశీలించగలరు.
----------------------------------------
ప్రభుత్వం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తుంది...మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు
-----------------------------------------
ప్రజలు శాంతియుతంగా ఉద్యమిస్తుంటే వారిని రెచ్చగొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. ఎన్నికల ముందు నేను ఉన్నాను..నేను విన్నాను వచ్చి కష్టాలు తీరుస్తానన్న పెద్దమనిషి అధికారంలోకి వచ్చాక
ప్రశాంత రాష్ట్రంలో అల్లకల్లోలం ఎలా చేయాలో అద్యయనం చేసినట్లుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు రాజధాని మార్చవద్దంటూ నినదిస్తుంటే అందుకు పోటీగా ప్రదర్శనలు సభలు పెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ప్రజల
ఆకాంక్షకు అనుగుణంగా పాలన సాగించాల్సింది పోయి వారిని ఇబ్బందులు పెట్టే రీతిలో వ్యవహరిస్తుందని...ప్రభుత్వం తీరు మార్చుకోవాలని లేకుంటే చరిత్ర హీనులుగా మిగులుతారని హితవుపలికారు.

బైట్‌: నక్కా ఆనందబాబు, మాజీమంత్రిBody:Reporter: T.Bhaskar Rao(Guntur West)
Kit Number: 765
8008574897Conclusion:Reporter: T.Bhaskar Rao(Guntur West)
Kit Number: 765
8008574897

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.