ETV Bharat / state

పిడుగురాళ్లలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు - pidugurall latest news

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో తొలి కరోనా పాజిటివ్ కేస్ నమోదైంది. కూరగాయల వ్యాపారం చేసే వ్యక్తికి కరోనా సోకడంతో అధికారులు ఆ వ్యక్తి నివాసం వద్ద శానిటైస్ చేసి వివరాలను సేకరించారు.

first corona positive case registered in piduguralla at guntur
పిడుగురాళ్లలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు
author img

By

Published : Jun 21, 2020, 6:23 PM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. పట్టణంలోని హైస్కూల్లో కూరగాయల వ్యాపారం చేసే వ్యక్తి పది రోజుల క్రితం అనారోగ్యానికి గురై... గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా, అతనికి కరోనా పాజిటివ్​గా నిర్ధరించారు. అధికారులు ఆ వ్యక్తి నివాసం ఉంటున్న ప్రాంతంలో శానిటైజ్ చేసి, వివరాలు నమోదు చేసుకున్నారు.

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. పట్టణంలోని హైస్కూల్లో కూరగాయల వ్యాపారం చేసే వ్యక్తి పది రోజుల క్రితం అనారోగ్యానికి గురై... గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా, అతనికి కరోనా పాజిటివ్​గా నిర్ధరించారు. అధికారులు ఆ వ్యక్తి నివాసం ఉంటున్న ప్రాంతంలో శానిటైజ్ చేసి, వివరాలు నమోదు చేసుకున్నారు.

ఇదీ చదవండి: జిల్లాలో 818కు చేరిన కరోనా కేసులు !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.