రాష్ట్ర భవిష్యత్ కోసం రైతులు తమ భూములు త్యాగం చేస్తే మంత్రులు అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారని తెదేపా నేత కొమ్మలాపాటి శ్రీధర్ మండిపడ్డారు. బెల్లంకొండలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే..తమ పోరాటం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి...