ETV Bharat / state

'బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలి' - latest news in guntur district

గుంటూరు జిల్లా ఈపూరులో మాజీ మంత్రి ఆనంద్​బాబు ఆందోళన చేశారు. మృతుల పేర్లతో ఇసుక అమ్మకాలు జరిగాయని ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించాలని జిల్లా కలెక్టర్​ను కోరారు.

farmer minister nakka andhbabu demand to take action on illegal sand transport in guntur district
మాజీ మంత్రి ఆనంద్​బాబు ఆందోళన
author img

By

Published : Oct 29, 2020, 9:44 PM IST

గుంటూరు జిల్లా ఈపూరులో మృతి చెందిన వారి పేరు మీద ఇసుక అమ్మకాలకు అనుమతులిచ్చిన ఘటనపై... ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని మాజీమంత్రి నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్​కు వినతిపత్రం సమర్పించారు.

ఏపీఎండీసీ ప్రమేయం లేకుండా విశాఖకు చెందిన ఓ కంపెనీ పేరుతో... కోట్లాది రూపాయల ఇసుక అక్రమ రవాణా జరిగిందని నక్కా ఆనంద్​బాబు ఆరోపించారు. దరఖాస్తు చేసిన నాలుగు రోజుల్లోనే అధికారులు అనుమతులిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పది రోజుల్లో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని... లేకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

గుంటూరు జిల్లా ఈపూరులో మృతి చెందిన వారి పేరు మీద ఇసుక అమ్మకాలకు అనుమతులిచ్చిన ఘటనపై... ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని మాజీమంత్రి నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్​కు వినతిపత్రం సమర్పించారు.

ఏపీఎండీసీ ప్రమేయం లేకుండా విశాఖకు చెందిన ఓ కంపెనీ పేరుతో... కోట్లాది రూపాయల ఇసుక అక్రమ రవాణా జరిగిందని నక్కా ఆనంద్​బాబు ఆరోపించారు. దరఖాస్తు చేసిన నాలుగు రోజుల్లోనే అధికారులు అనుమతులిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పది రోజుల్లో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని... లేకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

ఇదీచదవండి.

వ్యాపార విజయం: భార్య ఆలోచన.. భర్త కార్యాచరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.