ETV Bharat / state

'వందే భారత్'లో ఛార్జీలు ఎలా ఉంటాయ్​.. రైలు ఎంత వేగంతో పరుగులు పెడుతుందో తెలుసా..?

author img

By

Published : Jan 15, 2023, 10:09 PM IST

Updated : Jan 16, 2023, 6:11 AM IST

Vande Bharat Express Facilities: సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య సేవలందించేందుకు వందే భారత్ రైలు నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. రైల్లో అనేక సదుపాయాలు, ప్రత్యేకతలు ఉన్నాయని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. వందే భారత్ రైల్లో ఛార్జీలు ఏ మేరకు వసూలు చేస్తారు? ఎంత వేగంతో రైలు పరుగులు పెడుతుంది? తదితర వివరాలపై దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్​తో ప్రత్యేక ముఖాముఖి.

Vande Bharat Express Facilities
Vande Bharat Express Facilities
వందే భారత్‌ ట్రైన్‌ ప్రత్యేకతలు ఏంటి..? దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్‌తో స్పెషల్‌ ఇంటర్యూ
Last Updated : Jan 16, 2023, 6:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.