ETV Bharat / state

రైల్లో విద్యుదాఘాతం ఘటనపై విచారణ

గుంటూరు నుంచి ఒంగోలుకు వెళ్తున్న లోకల్​ రైలు వేజెండ్ల స్టేషన్ వద్ద రైలు బోగీలకు విద్యుత్​ ప్రసారం కావడంతో రైలును నిలిపివేశారు. బోగీల్లోని కొందరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీనిపై పరిశీలించేందుకు ఆరుగురు అధికారుల బృందం వచ్చారు.

author img

By

Published : May 7, 2019, 3:55 PM IST

రైలు ప్రయాణికులకు విద్యుదాఘాతం
రైలు ప్రయాణికులకు విద్యుదాఘాతం

గుంటూరు-ఒంగోలు లోకల్​ రైలు బోగీలకు విద్యుత్​ ప్రసారం కావడం..పలువురు ప్రయాణికులకు గాయాలైన ఘటనపై ఆరుగురు అధికారుల బృందం విచారణ జరుపుతోంది. సోమవారం రైలును పరిశీలించిన బృందానికి ఎలాంటి లోపాలు కనిపించకపోవడంతో.. మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. వైర్లకు ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా... లేక మరి ఇంకేమైనా సమస్యలు తలెత్తాయా అనేది పూర్తి స్థాయిలో పరిశీలించాక ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు ఏ రైలు బోగీలకు విద్యుత్​ ప్రసారం కాలేదని.. మొదటిసారి ఇలా జరిగిందని సౌత్​ డివిజన్​ భద్రతా ముఖ్య అధికారి ఇఎంజి శేఖరం అన్నారు.

రైలు ప్రయాణికులకు విద్యుదాఘాతం

గుంటూరు-ఒంగోలు లోకల్​ రైలు బోగీలకు విద్యుత్​ ప్రసారం కావడం..పలువురు ప్రయాణికులకు గాయాలైన ఘటనపై ఆరుగురు అధికారుల బృందం విచారణ జరుపుతోంది. సోమవారం రైలును పరిశీలించిన బృందానికి ఎలాంటి లోపాలు కనిపించకపోవడంతో.. మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. వైర్లకు ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా... లేక మరి ఇంకేమైనా సమస్యలు తలెత్తాయా అనేది పూర్తి స్థాయిలో పరిశీలించాక ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు ఏ రైలు బోగీలకు విద్యుత్​ ప్రసారం కాలేదని.. మొదటిసారి ఇలా జరిగిందని సౌత్​ డివిజన్​ భద్రతా ముఖ్య అధికారి ఇఎంజి శేఖరం అన్నారు.

Intro:చిత్తూరు జిల్లా కొత్తూరు లో అక్షయ తృతీయ సందర్భంగా బంగారం దుకాణాలు కిటకిటలాడాయి పట్టణంలోని బజార్ బంగారు దుకాణాల్లో అక్షయ తృతీయ కొనుగోలుదారులతో సందడి నెలకొంది పుత్తూరు బంగారం దుకాణాలకు తిరుపతి ' పరిసర మండలాల నుంచి అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనడం గమనార్హం


Body:nagari


Conclusion:8008574570
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.