ETV Bharat / state

పాస్టిక్ వాడకంపై జరిమానా... రగిలిన హృదయం..! - ప్లాస్టిక్ వాడినందుకు జరిమాన గుంటూరు జిల్లా

ప్లాస్టిక్ వాడినందుకు రూ.200 జరిమానా విధించారని... ఓ చిరువ్యాపారి తన దుకాణాన్ని తానే నాశనం చేసుకున్నాడు. సామాన్లు అన్నీ పడేసి... చిందరవందరగా చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జరిగింది.

due-to-charge-fine-on-shop-owner-damaged-his-shop-himself
జరిమాన విధించారని... దుకాణాన్ని నాశనం చేసుకున్నాడు..!
author img

By

Published : Nov 26, 2019, 7:08 PM IST

Updated : Nov 26, 2019, 8:21 PM IST

జరిమానా విధించారని... దుకాణాన్ని నాశనం చేసుకున్నాడు..!

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఓ చిరు వ్యాపారికి మున్సిపల్ అధికారులు రూ.200 జరిమానా విధించారు. తాను ఉదయం నుంచి సంపాదించింది రూ.60 మాత్రమే అని... రూ.200 ఎలా కట్టాలని అంటూ.. కోపంతో ఆ వ్యాపారి దుకాణాన్ని తానే ధ్వంసం చేసుకున్నాడు. సామాన్లు రోడ్డుపైకి విసిరివేశాడు. స్థానికులు వచ్చి ఓదార్చారు. ప్లాస్టిక్ కంపెనీని మూయించటం చేతకాదు కాని... తమలాంటి చిన్నవ్యాపారులపైనా మీ పెత్తనం అంటూ... అధికారులను నిలదీశాడు.

జరిమానా విధించారని... దుకాణాన్ని నాశనం చేసుకున్నాడు..!

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఓ చిరు వ్యాపారికి మున్సిపల్ అధికారులు రూ.200 జరిమానా విధించారు. తాను ఉదయం నుంచి సంపాదించింది రూ.60 మాత్రమే అని... రూ.200 ఎలా కట్టాలని అంటూ.. కోపంతో ఆ వ్యాపారి దుకాణాన్ని తానే ధ్వంసం చేసుకున్నాడు. సామాన్లు రోడ్డుపైకి విసిరివేశాడు. స్థానికులు వచ్చి ఓదార్చారు. ప్లాస్టిక్ కంపెనీని మూయించటం చేతకాదు కాని... తమలాంటి చిన్నవ్యాపారులపైనా మీ పెత్తనం అంటూ... అధికారులను నిలదీశాడు.

ఇదీ చూడండి

డిసెంబరు 1 నుంచి సీమ జిల్లాలో పవన్ పర్యటన

sample description
Last Updated : Nov 26, 2019, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.