గుంటూరు జిల్లా నరసరావుపేటలోని రేషన్ దుకాణాల్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేశారు. రామిరెడ్డిపేటలోని 26వ రేషన్ షాపులో బియ్యం పంపిణీలో తేడాలున్నట్లు గుర్తించి.. రేషన్ డీలర్పై కేసు నమోదు చేశారు. కార్డుదారులకు ఐదు కేజీల బియ్యానికి బదులు 700 గ్రాములు తగ్గించి ఇస్తున్నట్లు సోదాల్లో వెలుగుచూసింది.
ఇదీ చూడండి: