ETV Bharat / state

'ఎన్నికల సంఘానిది పక్షపాత ధోరణి'

ఎన్నికల సంఘం నిర్ణయాలు ఒక పార్టీకి అనుకూలంగా ఉంటున్నాయని... అవి ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కల్గించేలా ఉన్నాయని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఈసీఐ స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయే స్థితికి చేరిందని విమర్శించారు.

author img

By

Published : May 18, 2019, 6:58 PM IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. గుంటూరులో సీపీఐ ఎంఎల్ రాష్ట్రస్థాయి సదస్సుకు హాజరైన ఆయన..ఈసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని రామకృష్ణ ఆరోపించారు. స్వతంత్ర సంస్థ అయిన ఈసీఐ... భాజపా అనుకూల నిర్ణయాలు తీసుకోసుకుంటోందని ఆరోపించారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని హితవుపలికారు. ప్రజల్లో నమ్మకం కల్గించేలా ఈసీ నిర్ణయాలు ఉండాలని రామకృష్ణ కోరారు.

ఇవీ చూడండి : ఈ నెల 19న గుంటూరులో ఉపరాష్ట్రపతి పర్యటన

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. గుంటూరులో సీపీఐ ఎంఎల్ రాష్ట్రస్థాయి సదస్సుకు హాజరైన ఆయన..ఈసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని రామకృష్ణ ఆరోపించారు. స్వతంత్ర సంస్థ అయిన ఈసీఐ... భాజపా అనుకూల నిర్ణయాలు తీసుకోసుకుంటోందని ఆరోపించారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని హితవుపలికారు. ప్రజల్లో నమ్మకం కల్గించేలా ఈసీ నిర్ణయాలు ఉండాలని రామకృష్ణ కోరారు.

ఇవీ చూడండి : ఈ నెల 19న గుంటూరులో ఉపరాష్ట్రపతి పర్యటన

Intro:Ap_cdp_47_18_kaneeyam_srinivasa_kalyanam_Av_c7
కడప జిల్లా రాజంపేట మండలం తాళ్ళపాకలో శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. శ్రీమాన్ తాళ్లపాక అన్నమయ్య జయంతి వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్వామి, అమ్మవార్ల విగ్రహాలను తీసుకొచ్చి కల్యాణోత్సవాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు ఆభరణాలతో అందంగా అలంకరించారు. హోమాలు పూజలు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ క్రతువును తెరిపించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గోవింద నామస్మరణలతో ఆ ప్రాంతం భక్తి మయమైంది. ప్రజలు తన్మయంతో స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ విశ్వనాథ్, రాజంపేట పురపాలక కమిషనర్ శ్రీహరిబాబు, డి.ఎస్.పి మురళీధర్, స్థానిక పెద్దలు పాల్గొన్నారు


Body:కన్నుల పండువగా భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణం


Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.