వైకాపా నవరత్నాల హామీలే పార్టీ ఘన విజయానికి దోహదపడిందని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు వైకాపా అభ్యర్థి మేకతోటి సుచరిత అన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో వైకాపా ప్రభంజనం సృష్టిస్తోందని చెప్పారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ పై సుచరిత విజయం సాధించారు. తెదేపా హామీలను ప్రజలు నమ్మలేదని సుచరిత అన్నారు.
వైకాపా నవరత్నాలే విజయానికి కారణం: మేకతోటి - guntur
ఏపీ ప్రజలు మరోసారి చారిత్రక నిర్ణయాన్ని ఇచ్చారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెదేపా నేత డొక్కా మాణిక్యవరప్రసాద్పై వైకాపా నేత మేకతోటి సుచరిత విజయం సాధించారు.
![వైకాపా నవరత్నాలే విజయానికి కారణం: మేకతోటి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3360675-931-3360675-1558614182015.jpg?imwidth=3840)
వైకాపా నేత మేకతోటి సుచరిత
వైకాపా నవరత్నాలే విజయానికి కారణం: మేకతోటి
వైకాపా నవరత్నాల హామీలే పార్టీ ఘన విజయానికి దోహదపడిందని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు వైకాపా అభ్యర్థి మేకతోటి సుచరిత అన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో వైకాపా ప్రభంజనం సృష్టిస్తోందని చెప్పారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ పై సుచరిత విజయం సాధించారు. తెదేపా హామీలను ప్రజలు నమ్మలేదని సుచరిత అన్నారు.
వైకాపా నవరత్నాలే విజయానికి కారణం: మేకతోటి
Bengaluru/ Varanasi (UP)/ Delhi, May 23 (ANI): Counting of votes for Lok Sabha Elections 2019 began at counting centres across the country on Thursday. Fate of 8,040 candidates will be decided today. 17th Lok Sabha elections were held in 7 phases from April 11 to May 19.