ETV Bharat / state

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేత

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం నుంచి గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆలయంలోని సిబ్బందికి వైరస్​ సోకటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

author img

By

Published : Jul 31, 2020, 3:29 PM IST

కరోనా ఎఫెక్ట్: మంగళగిరిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేత
కరోనా ఎఫెక్ట్: మంగళగిరిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేత




గుంటూరు జిల్లా మంగళగిరి లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందికి కరోనా సోకడం, మరికొంతమంది ప్రైమరీ కాంటాక్ట్​లో భాగంగా హోమ్ ఐసోలేషన్​లో ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని ఆగస్టు1 నుంచి 6వ తేదీ వరకు మూసేస్తున్నట్లు ఈవో పానకాల రావు తెలియజేశారు. కొండపైన ఉన్న పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సైతం మూసేస్తున్నామని చెప్పారు.

కరోనా ఎఫెక్ట్: మంగళగిరిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేత
కరోనా ఎఫెక్ట్: మంగళగిరిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేత

ఇవీ చదవండి

'ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి'




గుంటూరు జిల్లా మంగళగిరి లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందికి కరోనా సోకడం, మరికొంతమంది ప్రైమరీ కాంటాక్ట్​లో భాగంగా హోమ్ ఐసోలేషన్​లో ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని ఆగస్టు1 నుంచి 6వ తేదీ వరకు మూసేస్తున్నట్లు ఈవో పానకాల రావు తెలియజేశారు. కొండపైన ఉన్న పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సైతం మూసేస్తున్నామని చెప్పారు.

కరోనా ఎఫెక్ట్: మంగళగిరిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేత
కరోనా ఎఫెక్ట్: మంగళగిరిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేత

ఇవీ చదవండి

'ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.